Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:47 IST)
ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 61 యేళ్లు. అలాగే, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా  ప్రదీప్ మరణాన్ని ధృవీకరిస్తూ, ప్రదీప్ ఆత్మకు శాంతికలగాలని నివాళులు అర్పించారు. 
 
కొట్టాయం ప్రదీప్ తన 40 సంవత్సరాల వయస్సులో 2001లో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను 70కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడుగా పేరుగాంచారు. ప్రదీప్ తొలిసారిగా ఐవి శశి దర్శకత్వం వహించిన 'ఈనాడు ఎనలే వారే' చిత్రంలో నిపించారు. మలయాళ పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో, అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
 
ఆయన నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఆడు ఒరు భీగర జీవి ఆను, ఒరు వడక్కన్ సెల్ఫీ, లైఫ్ ఆఫ్ జోసుట్టి, కుంజిరామాయణం, అమర్ అక్బర్ ఆంటోని వంటివి అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments