ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:47 IST)
ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 61 యేళ్లు. అలాగే, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా  ప్రదీప్ మరణాన్ని ధృవీకరిస్తూ, ప్రదీప్ ఆత్మకు శాంతికలగాలని నివాళులు అర్పించారు. 
 
కొట్టాయం ప్రదీప్ తన 40 సంవత్సరాల వయస్సులో 2001లో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను 70కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడుగా పేరుగాంచారు. ప్రదీప్ తొలిసారిగా ఐవి శశి దర్శకత్వం వహించిన 'ఈనాడు ఎనలే వారే' చిత్రంలో నిపించారు. మలయాళ పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో, అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
 
ఆయన నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఆడు ఒరు భీగర జీవి ఆను, ఒరు వడక్కన్ సెల్ఫీ, లైఫ్ ఆఫ్ జోసుట్టి, కుంజిరామాయణం, అమర్ అక్బర్ ఆంటోని వంటివి అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments