Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేజర్' విడుదలపై అడవి శేష్‌ అప్డేట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (13:10 IST)
అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మేజర్'. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా 'మేజర్' రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు హీరో అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 
 
జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ 'మేజర్' పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో, సరైన తేదీకి మేజర్ రిలీజ్ కానుంది అని అడవి శేష్ పోస్ట్‌లో  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments