Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (15:42 IST)
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత జంటగా మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో సమంత, చైతూ జంటగా నటించారు. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖపట్నంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈ దంపతులు ఎంత పారితోషికం అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
వీరిద్దరి జాయింట్ రెమ్యూనరేషన్‌ నిర్మాత నుంచి రూ.6కోట్ల 50లక్షల రూపాయలని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుందని సినీ యూనిట్ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments