Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (15:42 IST)
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత జంటగా మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో సమంత, చైతూ జంటగా నటించారు. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖపట్నంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈ దంపతులు ఎంత పారితోషికం అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
వీరిద్దరి జాయింట్ రెమ్యూనరేషన్‌ నిర్మాత నుంచి రూ.6కోట్ల 50లక్షల రూపాయలని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుందని సినీ యూనిట్ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళల భద్రత కోసం Shakti App: ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీ సేవలు ప్రారంభం

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనీ అక్కను, అమ్మను హత్య చేయించిన యువతి (Video)

కాంగ్రెస్‍‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్నారు : రాహుల్ గాంధీ

ఏపీకిలో టాటా గ్రూపు రూ.49 వేల కోట్ల పెట్టుబడులు

ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్న జగన్ అండ్ కో : టీడీపీ నేతల కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments