Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సరిలేరు నీకెవ్వరు' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి అత్యంత కీలక పాత్రను పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి మరికొంతమంది నటీనటులు నటించారు. ఈ సంక్రాంతి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలైన కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి. నిజాంలో రూ.29.8 కోట్లు, సీడెడ్ రూ.13.25 కోట్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూ.14.9 కోట్లు, గుంటూరు రూ.8.51 కోట్లు, ఈస్ట్ రూ.9.04 కోట్లు, వెస్ట్ రూ.6.02 కోట్లు, కృష్ణా రూ.7.34 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లు, కర్నాటక రూ.7 కోట్లు, తమిళనాడు రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్ఏ రూ.7.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.112.3 కోట్ల షేర్‌ వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: జగన్ సీఎంగా వున్నప్పుడు పవన్ చెప్పు చూపించలేదా.. జమిలి ఎన్నికల తర్వాత?: అంబటి

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments