Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపిన హీరో మహేష్ బాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:54 IST)
ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఇందుకోసం ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. 
 
మహేష్ బాబుతో కలిసి విజయవాడకు వచ్చిన వారిలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ, సీనియర్ నేత గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ నుంచి కృష్ణా ఘాట్‍కు చేరుకుని కృష్ణ అస్థికలను ప్రత్యేక పూజల అనంతరం అందులో కలిపారు. ఆ తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మహేష్ బాబు రాక నేపథ్యంలో కృష్ణా ఘాట్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కల్పించారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments