Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపిన హీరో మహేష్ బాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:54 IST)
ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఇందుకోసం ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. 
 
మహేష్ బాబుతో కలిసి విజయవాడకు వచ్చిన వారిలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ, సీనియర్ నేత గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ నుంచి కృష్ణా ఘాట్‍కు చేరుకుని కృష్ణ అస్థికలను ప్రత్యేక పూజల అనంతరం అందులో కలిపారు. ఆ తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మహేష్ బాబు రాక నేపథ్యంలో కృష్ణా ఘాట్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments