Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (09:43 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీఐపీ ఏరియా అయినా బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. అది గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకిరానుంది. 
 
మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
 
దీన్ని గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అదేసమయంలో ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు గురువారం ఈ రెస్టారెంట్‌కు రానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments