Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (09:43 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీఐపీ ఏరియా అయినా బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. అది గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకిరానుంది. 
 
మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
 
దీన్ని గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అదేసమయంలో ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు గురువారం ఈ రెస్టారెంట్‌కు రానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments