Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' వసూళ్లు అదుర్స్.. కర్ణాటకలో రూ.6.07 కోట్లు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (17:19 IST)
మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9న భారీ అంచనాలలో విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ  బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం మహర్షి తన జోరును చూపిస్తోంది.
 
వసూళ్లు భారీగానే రాబడుతోంది. మొదటి వీకెండ్‌లో అంటే ఆదివారం వరకూ కర్ణాటకలో రూ. 6.07 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇందులో రూ. 3.45 కోట్లు బెంగుళూరు నగరం నుంచి వచ్చిన కలెక్షన్స్. కర్ణాటకలో మహేష్‌కి ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదే రేంజ్‌లో మహర్షి దూకుడు ప్రదర్శిస్తే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో స్థానం సంపాదించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి. 
 
దీనితో పోటీ పడేందుకు మరో రెండు వారాల దాకా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడంతో మహర్షికి ప్లస్ పాయింట్ అయింది. మహర్షి సినిమాను భారీ రేట్లకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments