ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి త

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:52 IST)
''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి తొలగించిన నాలుగో సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో ఉప్పు చేప, పప్పు చారు.. అంటూ సావిత్రి, సుశీల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్‌ను కీర్తి, షాలినీ పాండే పండించారు. 
 
ఈ సందర్భంగా షాలినీ పాండే.. ఇంకా మద్యం అలవాటుందా అని అడగటం.. అందుకు మహానటి మానేశానని చెప్పడం.. మద్యం ఓ జబ్బు అని.. బెజవాడలో ఓ డీ అడిక్షన్ సెంటర్ పెడతానని.. డబ్బున్నప్పుడు ఆ ఆలోచన రాలేదని.. కానీ ఇప్పుడు తప్పకుండా చేస్తానని మహానటి చెప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా మహానటి బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించాడు. ఇక విజయ్ దేవరకొండ.. విజయ్ ఆంటోనీగా నటించాడు. ఇక బ్లాక్‌బస్టర్ అయిన మహానటిలో నాలుగో డిలీటెడ్ సీన్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments