Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి త

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:52 IST)
''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి తొలగించిన నాలుగో సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో ఉప్పు చేప, పప్పు చారు.. అంటూ సావిత్రి, సుశీల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్‌ను కీర్తి, షాలినీ పాండే పండించారు. 
 
ఈ సందర్భంగా షాలినీ పాండే.. ఇంకా మద్యం అలవాటుందా అని అడగటం.. అందుకు మహానటి మానేశానని చెప్పడం.. మద్యం ఓ జబ్బు అని.. బెజవాడలో ఓ డీ అడిక్షన్ సెంటర్ పెడతానని.. డబ్బున్నప్పుడు ఆ ఆలోచన రాలేదని.. కానీ ఇప్పుడు తప్పకుండా చేస్తానని మహానటి చెప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా మహానటి బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించాడు. ఇక విజయ్ దేవరకొండ.. విజయ్ ఆంటోనీగా నటించాడు. ఇక బ్లాక్‌బస్టర్ అయిన మహానటిలో నాలుగో డిలీటెడ్ సీన్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments