Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి త

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:52 IST)
''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి తొలగించిన నాలుగో సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో ఉప్పు చేప, పప్పు చారు.. అంటూ సావిత్రి, సుశీల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్‌ను కీర్తి, షాలినీ పాండే పండించారు. 
 
ఈ సందర్భంగా షాలినీ పాండే.. ఇంకా మద్యం అలవాటుందా అని అడగటం.. అందుకు మహానటి మానేశానని చెప్పడం.. మద్యం ఓ జబ్బు అని.. బెజవాడలో ఓ డీ అడిక్షన్ సెంటర్ పెడతానని.. డబ్బున్నప్పుడు ఆ ఆలోచన రాలేదని.. కానీ ఇప్పుడు తప్పకుండా చేస్తానని మహానటి చెప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా మహానటి బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించాడు. ఇక విజయ్ దేవరకొండ.. విజయ్ ఆంటోనీగా నటించాడు. ఇక బ్లాక్‌బస్టర్ అయిన మహానటిలో నాలుగో డిలీటెడ్ సీన్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments