Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడు రోజులకే ఎంత పనిచేసింది..

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (21:32 IST)
పెళ్లైన మూడు రోజులకే నవ పెళ్లి కూతురు పరారైంది. మూడు రోజులు గుట్టుగా వుండి మామ, అత్తకు పాలలో మత్తుపదార్థం కలిపి ఇచ్చింది. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదును తీసుకుని పరారైంది. 
 
బయటకెళ్లి ఇంటికి చేరుకున్న భర్తకు విషయం అర్థమైంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తుండగా ఆమె నేరుగా పీఎస్‌కు వచ్చి లొంగిపోయింది.
 
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన తివారీ అనే వ్యక్తికి గత నెల 19న మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహమైంది. అత్తగారింటిలో మూడురోజులపాటు భర్త, అత్తమామలతో మంచిగానే ఉంది.
 
మూడో రోజు భర్త ఇంట్లో నుంచి పని పైన బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న మామ, అత్తకు పాలలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. వారు అపస్మారక స్థితికి వెళ్లాక ఇంట్లో ఉన్న నగదు, నగలతో పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments