Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ వద్దు.. టాలీవుడ్డే ముద్దంటున్న హీరోయిన్!

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:37 IST)
సాయిపల్లవి... టాలీవుడ్ హీరోయిన్. ఈమె తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ.. అచ్చతెనుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా, తెలుగు చిత్రాలకు అతికినట్టుగా సరిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తనకు వచ్చిన ఓ బాలీవుడ్ ప్రాజెక్టును ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "ఛత్రపతి" హిందీ రీమేక్ తెరకెక్కబోతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. 
 
కానీ ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల "ఫిదా" బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments