Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ప్రముఖ దిగ్గజ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత ఇంటికి చేరుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, మలయాళ దిగ్గజ నేపథ్యగాయకుడైన యేసుదాస్... మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ అనేక భాషా చిత్రాల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు పాడిన విషయం తెల్సిందే. అలాగే, అనేక భక్తపాటలను కూడా ఆయన ఆలపించారు. ప్రస్తుతం అపుడపుడు మాత్రమే పాటలు ఆలపిస్తూ, ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments