Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ప్రముఖ దిగ్గజ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత ఇంటికి చేరుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, మలయాళ దిగ్గజ నేపథ్యగాయకుడైన యేసుదాస్... మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ అనేక భాషా చిత్రాల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు పాడిన విషయం తెల్సిందే. అలాగే, అనేక భక్తపాటలను కూడా ఆయన ఆలపించారు. ప్రస్తుతం అపుడపుడు మాత్రమే పాటలు ఆలపిస్తూ, ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బూతుల ఎన్‌సైక్లోపీడియా పోసాని కృష్ణమురళి పాపం పండిందా?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments