Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ పాటకు నెటిజన్ల ఫిదా... 'లోంగ్ లాచీ'కి 46 కోట్ల వ్యూస్...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (09:05 IST)
ఇటీవలి కాలంలో సినీ ఇండస్ట్రీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒక సినిమాను బిగ్ స్క్రీన్‌పై కంటే.. స్మాల్ స్క్రీన్(యూట్యూబ్)లోనే అత్యధిక మంది వీక్షిస్తున్నారు. అలా ఓ పంజాబీ చిత్రంలోని పాటను ఏకంగా 46 కోట్ల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో అత్యధిక వీక్షకులు పొందిన పాట ఇదే కావడం గమనార్హం. 
 
తాజా సమాచారం మేరకు పంజాబీ సినిమాపాట ఒకటి సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ పాటలో అభినయించివారు పెద్ద స్టార్స్ కాకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. 'లోంగ్ లాచీ' సినిమాలోని ఈ పాట ఎంతో సింపుల్‌గా ఉన్నప్పటికీ కోట్ల మందిని కట్టిపడేయటం విశేషం. 
 
గాయకుడు, నటుడు ఎమీ విర్క్ సినిమా లోంగ్ లాచీలో అతని సరసన పంజాబీ నటి నీరూ బాజ్వా నటించింది. కాగా ఈ సినిమా ప్రొడక్షన్‌ను కూడా నీరూ బాజ్వానే పర్యవేక్షించారు. యూట్యూబ్‌లో ఈ ఏడాది అత్యధిక వీక్షణలు అందుకున్న పాటగా ఇది నిలిచింది. ఈ పాటను ఇప్పటివరకూ మొత్తం 46 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఆ పాటను మీరూ ఓసారివినండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments