Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామ కోసం వచ్చేశానండీ.. పాయల్ రాజ్ పుత్

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (18:37 IST)
విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య నటిస్తున్న సినిమా ''వెంకీ మామా''. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి గట్టున గల ఓ పచ్చటి పల్లెలో చిత్రీకరణ జరుగుతోంది. రాశీ ఖన్నా శనివారం సెట్స్‌లో జాయినైంది. 
 
అలాగే పాయల్ కూడా సెట్స్‌లోకి వచ్చేసింది. ఈ మేరకు వెంకీ మామ షూటింగ్‌లో తాను చేరిపోయానని పాయల్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఓ ఫోటోను జత చేసింది. ఇక్కడ రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని టాక్ వస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments