Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్‌కు కోవిడ్ : ఐసీయూలో చికిత్స

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (12:32 IST)
Latha mageshkar
లెజండరీ గాయని లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం చికిత్స కోసం ఆమెను ఐసీయూలో చేర్చారు. కోవిడ్ పట్ల గాయనికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆమె మేనకోడలు రచ్నా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని తెలిపారు. కాగా గత కొన్ని వారాల్లో కోవిడ్-19 కేసుల్లో భారతదేశం వేగంగా వ్యాప్తి చెందింది
 
ఒమిక్రాన్ వేరియంట్‌తో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా  సింగర్ లతా మంగేష్కర్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె వయస్సు 92 ఏళ్లు. 
 
ఇంతలో, దేశంలో మహమ్మారి యొక్క మూడవ తరంగాన్ని సూచించే పోకడలతో కోవిడ్-19 కేసుల్లో భారతదేశం భారీ పెరుగుదలను చూస్తోంది. సోమవారం భారత్ మొత్తం 1,68,000 పాజిటివ్ కేసులను నమోదు చేసింది. కేసుల్లో భయంకరమైన పెరుగుదలతో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలను ప్రకటించాయి. పాక్షిక లాక్ డౌన్‌ను అమలు చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments