Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుందా... లేదా...??

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (18:07 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పలు వివాదాలతో తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ని నిలిపివేయాలని కోరుతూ తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొంటూ ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు. 
 
సినిమాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారనీ, తత్ఫలితంగా ఇది ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ చిత్రం విడుదలను ఏప్రిల్‌ 11వ తేదీ వరకు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఫిర్యాదుని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ... పరిశీలన నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments