Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న కృతిశెట్టి

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (15:27 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఉప్పెన కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. ఇదే క్రమంలో ఆమె కోలీవుడ్‌లోకి కూడా ఎంటరైంది. 
 
రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమా ఆమె తొలి తమిళ సినిమా అయింది. ఆ తర్వాత అక్కడ కూడా 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ బ్యూటీ.
 
ఓ మలయాళం సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా మల్లూవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. 
 
ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకున్నారు.
 
'అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో కూడా విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments