Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉప్పెన" భామకు మరో అవకాశం... చైతు సరసన మరోమారు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (11:44 IST)
ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతిశెట్టికి మరో అవకాశం లభించింది. ఇప్పటికే హ్యట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా మరో అవకాశాన్ని దక్కించుకున్నారు. 
 
నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసే చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేశారు. ఇది నాగ చైతన్యకు 22వ చిత్రం. శ్రీనివాస చిట్టూరి నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. బంగార్రాజు తర్వాత చైతూ, కృతి కలిసి నటిస్తున్న రెండో చిత్రం కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, కృతిశెట్టి నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో "ఆ అమ్మాయి గురించి చెప్పాలి", "ది వారియర్", "మాచర్ల నియోజకవర్గం" చిత్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments