Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయకపోతే మనమీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది : ఆర్జీవీ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:15 IST)
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజుగారి వంటి పెద్ద మనిషికి విలువ ఇచ్చేందుకు రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'మనసు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగార లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగులు ఆపేసిన చిత్ర పరిశ్రమ మనది. 
 
నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేషఅ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వార్లకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలోఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళిలకు ట్యాగ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments