Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టిన ప్రభాస్ పెద్దమ్మ!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, పౌరులను రోడ్లపైకి తిరగకుండా చేస్తున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా పోలీసుకు సరైన అన్నపానీయాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తమ ఇంటి పరిసరాలలో విధులు నిర్వహించే పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టారు. ఈ డమ్ మటన్ బిర్యానీని ఆమె స్వయంగా తయారు చేశారు. ఈ బిర్యానీని ఆరగించిన పోలీసులు భలేవుందంటూ బిర్యానీని ఆరగించారట. 
 
ఈ సందర్భంగా ఆమె పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటా సమాజానికి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments