Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టిన ప్రభాస్ పెద్దమ్మ!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, పౌరులను రోడ్లపైకి తిరగకుండా చేస్తున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా పోలీసుకు సరైన అన్నపానీయాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తమ ఇంటి పరిసరాలలో విధులు నిర్వహించే పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టారు. ఈ డమ్ మటన్ బిర్యానీని ఆమె స్వయంగా తయారు చేశారు. ఈ బిర్యానీని ఆరగించిన పోలీసులు భలేవుందంటూ బిర్యానీని ఆరగించారట. 
 
ఈ సందర్భంగా ఆమె పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటా సమాజానికి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments