Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను భరించేందుకు సిద్ధమైన కృష్ణవంశీ.. ఎలాగో తెలుసా?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (11:44 IST)
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, సినీ నటి రమ్యకృష్ణ భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చంద్రలేఖ', 'శ్రీ ఆంజనేయం' చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ కొత్త సినిమాను రూపొందించనున్నారు. 
 
ఈ సినిమా రంగమార్తాండ పేరుతో తెరకెక్కబోతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణవంశీకి ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు. 
 
దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన కృష్ణవంశీ ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన 'నటసామ్రాట్' రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణను నటింపజేసి హిట్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేద్దాం.. ఎంపీగా నేను పోటీచేస్తా.. పోయేదేముంది?: జగన్

Chandra Babu New Idea: పట్టణాల్లో పశువుల కోసం హాస్టళ్లు.. చంద్రబాబు

Kavitha: తండ్రి పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఏకైక కుమార్తెను నేనే: కల్వకుంట్ల కవిత

Chandrababu: వ్యర్థాల పన్నుతో పాటు వ్యర్థ రాజకీయ నాయకులను తొలిగిస్తాను.. చంద్రబాబు

ఐఐటీలో మరో మృతి- ఉరేసుకుని పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments