Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:06 IST)
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అంచనాలను చేరుకోలేక పోయింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలతో కొరటాల సతమతమవుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
'ఆచార్య' చిత్రం కారణంగా బయ్యర్లకు వచ్చిన నష్టాలను భర్తీ చేసే పనిలో కొరటాల శివ ఉన్నట్టు సమాచారం. అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన బెట్టాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై కొరటాల శివ స్పందించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టించడం ఆపాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆ రోజున ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసేలా సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments