Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:06 IST)
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అంచనాలను చేరుకోలేక పోయింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలతో కొరటాల సతమతమవుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
'ఆచార్య' చిత్రం కారణంగా బయ్యర్లకు వచ్చిన నష్టాలను భర్తీ చేసే పనిలో కొరటాల శివ ఉన్నట్టు సమాచారం. అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన బెట్టాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై కొరటాల శివ స్పందించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టించడం ఆపాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆ రోజున ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసేలా సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments