'వారసుడు' షూటింగ్ కోసం వైజాగ్‌లో తమిళ హీరో విజయ్...

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (11:09 IST)
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ విశాఖపట్టణంలో కనిపించారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం 'వారసుడు' (తమిళంలో 'వారిసు') చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఇక్కడకు వచ్చారు. ఆయన చెన్నై నుంచి వైజాగ్‌కు విమానంలో రాగా, ఆయనను గుర్తించిన అభిమానులు కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో విజయ్ వైజాగ్‌కు వచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా "వారసుడు" చిత్రం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఖుష్బూ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments