Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బందులు పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్న హీరో శింబు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:17 IST)
హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు, తమిళ హీరో శింబు వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. కొందరు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగానికిలోనై కళ్లు చెమర్చారు. ఈ ఘటన గురువారం తాను నటించిన మనాడు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా తమతమ ప్రసంగాలను పూర్తి చేశారు. ఆ తర్వాత చివరంగా హీరో శింబు మాట్లాడారు. ప్రారంభంలో సరదాగానే మాట్లాడిన శింబు తన ప్రసంగం ముగింపు సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
"తనను కొందరు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారనీ, వారి సంగతి నేను చూసుకుంటాను.. నన్ను మాత్రం మీరు (ఫ్యాన్స్) చూసుకోవాలంటూ" ఈ వేడుకకు హాజరైన అభిమానలకు విజ్ఞప్తి చేశారు.
 
దీంతో అప్పటివరకు ఎంతో సరదాగా సాగిన కార్యక్రమం ఒక్కసారిగా నిశ్శబద్ధంగా ఆవహించింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నిర్మాతలు కె.రాజన్, సురేష్ కామాక్షి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, యువ నటుడు మహత్ రాఘవేంద్ర వంటివారు శింబును ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

Sigachi ఘటన: 40 మంది మృతి-33మందికి గాయాలు- కోటి ఎక్స్‌గ్రేషియాకు కట్టుబడి వున్నాం..

గోదావరిలో వరదలు: దేవీపట్నం నుండి పాపికొండలకు పడవ యాత్ర బంద్

Karnataka: గుండెపోటుతో మరణాలు కోవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. కేంద్రం

గగనతలం నుంచి ఏకంగా 26 వేల అడుగుల నుంచి కిందికి జారుకున్న ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments