Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌ను కలిసిన ఒడిశా తెలుగు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు

Koduru Narayana Rao
Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (18:50 IST)
ఒడిశాలోని పర్లాఖిముడి ఎమ్మెల్యే గజపతి జిల్లా బీజేపీ చీఫ్ కోడూరు రాయణరావు ఇవాళ హైదరాబాదులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒడిశాలోని తెలుగువారి సమస్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.
 
ఒడిశాలోని గజపతి జిల్లాలో తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారని, సరిహద్దు ప్రాంతాల్లో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తెలిపారు. సమస్యల పరిష్కారానికి జనసేన కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం నారాయణరావు మాట్లాడుతూ తనకు చిరంజీవి, పవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
 
తెలుగు వారి ప్రాబల్యం గరించి వపన్ కల్యాణ్ కు వివరించానని, తమ విజ్ఞప్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సరిహద్దు రెండు వైపుల ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అయితే పాలనాపరమైన నిబంధనల వల్ల సమస్యలు వస్తున్న తీరును పవన్‌కు వివరించానని తెలిపారు. కాగా ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు నారాయణరావు పూరీ జగన్నాథుడి చిత్ర పటాన్ని బహుకరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

WhatsApp : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 సేవలను అందిస్తాం.. నారా లోకేష్

NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి

Dolphins : ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములకు డాల్ఫిన్ల శుభాకాంక్షలు.. వీడియో వైరల్ (video)

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments