Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (13:08 IST)
హీరోయిన్ రష్మిక మందన్నా తన సొంత రాష్ట్రమైన కర్నాటకలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం స్వరాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన ఓ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, తాను హైదరాబాద్ అమ్మాయినని చెప్పుకొచ్చింది. కర్నాటకలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. దీంతో మాతృరాష్ట్రంపై మమకారాన్ని కోల్పోయారు. ఈ వ్యాఖ్యలు కర్నాటక వాసులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే రష్మికకు తగిన బుద్ధి చెబుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రష్మికకు ఆమె సొంత కులస్థుల నుంచి మంచి సపోర్టు లభించింది. 
 
రష్మిక మందన్నా ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. ఆమెకు ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కర్నాటకలోని కొడవ ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యంగా కొనసాగుతుంది. దీంతో ఈ వర్గానికి చెందిన ప్రజలు రష్మికకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments