కరోనా వైరస్ సోకి కన్నడ దర్శకుడు ప్రదీప్ రాజ్ మృతి

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:12 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకడం వల్ల దర్శకుడు ప్రదీప్ రాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన్ను బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, గురువారం చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
అయితే, గత 15 సంవత్సరాలుగా ఆయన చక్కెర వ్యాధితో బాధపడుతూ వచ్చారు. దీనికితోడు కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం బాగా క్షీణించింది. ఫలితంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, ఆయన వయసు 46 యేళ్లు కాగా, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పుదుచ్చేరిలో జరుగనున్నాయి. 
 
ఈయన కేజీఎఫ్ హీరో యష్‌తో కలిసి కిచ్చా, కిరాతక వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు యష్‌కు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టాయి. అలాగే, గోల్డెన్ స్టార్ మిస్టర్, రజనీకాంత, సతీష్ నివాసం వంటి అనేక చిత్రాలు ఆయన తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments