Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్, కోవిడ్ వాళ్లను పట్టుకుంది (video)

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:44 IST)
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కరోనావైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో వరుణ్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో చిత్ర షూటింగ్ నిలిపివేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
 
కాగా హీరోయిన్ కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్ అయ్యిందంటూ బాలీవుడ్ జనం చెపుతున్నారు. ఈ చిత్రం షూటింగులో కియారా కూడా పాల్గొనాల్సి వుంది. ఇంతలోనే హీరోకి, దర్శకుడికి కరోనా అని తేలడంతో ఆమె ఆగిపోయినట్లు సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments