విజయ్ దేవరకొండ - సమంతల ఖుషి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Webdunia
మంగళవారం, 9 మే 2023 (13:07 IST)
విజయ్ దేవరకొండ - సమంతలు జంటగా నటించిన తాజా చిత్రం "ఖుషి". ఈ ప్రేమ కథా చిత్రం నుంచి మొదటి పాటను మంగళవారం రిలీజ్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. దర్శకుడు శివ నిర్వాణ. "మజిలీ" చిత్రం తర్వాత శివ నిర్వాణతో సమంత నటించిన చిత్రం. వచ్చే సెప్టెంబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
"మహానటి" చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇపుడు పూర్తి స్థాయిలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక "మజలీ" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శివ నిర్వాణతో కలిసి సమంత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. "నా నువ్వ" అంటూ ఈ పాట సాగుతుంది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై తెరకెక్కింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబరు ఒకటో తేదీన ఈ చిత్రం విడుదల చేయనున్నారు. యూత్‌కి సినిమా ఎంతవరకు కెనెక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments