''పాట'' కోసం మహానటి.. దుబాయ్‌కి వెళ్తూ ఫోటోకు ఫోజు.. వైరల్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:05 IST)
Keerthy Suresh
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆపై దుబాయ్‌లో ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. ఇందుకోసం కీర్తిసురేష్‌ దుబాయ్‌కి బయలు దేరింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. 
 
సర్కారువారిపాట సినిమా షూటింగ్‌ షురూ అవుతుందని, చాలా ఎగ్జయిటింగ్‌ ఉందని కీర్తిసురేష్‌ ఫొటోతో పాటు షేర్‌చేసిన మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మహానటి తర్వాత ఎక్కవగా హీరోయిన్‌ సినిమాలకే ఓటు వేస్తూ వచ్చిన కీర్తిసురేష్‌కు .. ఆమె చేసిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ఏవీ కలిసి రాలేదు. ఆ టైమ్‌లోనే సూపర్‌స్టార్‌ మహేశ్‌తో 'సర్కారు వారి పాట' సినిమాలో అవకాశం వచ్చింది. 
 
కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ కీర్తిసురేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్స్‌ మధ్య సన్నివేశాలను సెకండ్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments