Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్, ఐష్‌తో స్క్రీన్ పంచుకోనున్న కీర్తి సురేష్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:02 IST)
మహానటితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తుండగా, హిందీలో ఒక సినిమా చేస్తోంది. 
 
వీటితో పాటు ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాలో కీర్తి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నాడు. 
 
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉండబోతోందట. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments