Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్, ఐష్‌తో స్క్రీన్ పంచుకోనున్న కీర్తి సురేష్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:02 IST)
మహానటితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తుండగా, హిందీలో ఒక సినిమా చేస్తోంది. 
 
వీటితో పాటు ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాలో కీర్తి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నాడు. 
 
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉండబోతోందట. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments