Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌన్ బనేగా కరోడ్‌పతి.. అతిథులుగా దాదా, సెహ్వాగ్..

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:47 IST)
KBC 13
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఇప్పటివరకు 12 సీజన్లు ముగిశాయి. తాజాగా... శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్‌ మొదలవుతోంది. తొలివారం టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అతిథులుగా వచ్చారు.

కెరీర్‌ సహా అనేక విశేషాలు చెబుతూ అలరించారు. ఈ షోలో దాదా, వీరూ రూ.25లక్షలు గెలిచారు. రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్‌గా మారింది.
 
సాధారణంగా అమితాబ్‌ బచ్చన్‌ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును దాదా తీసుకొని బిగ్‌బీని హాట్‌సీట్లో కూర్చోబెట్టారు. యాంకర్‌గా గంగూలీ ప్రతిభను చూసిన బిగ్‌ బీ.. 'ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో' అని సరదాగా వ్యాఖ్యానించారు. దానికి 'ఒకవేళ నేను హోస్ట్‌ చేయాల్సి వస్తే ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటాను' అని దాదా బదులిచ్చారు. సెహ్వాగ్‌ తనదైన రీతిలో హాస్య గుళికలు విసిరాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments