Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ రేణూ దేశాయ్‌నే పట్టించుకోలేదు.. ప్రజల్ని ఎలా?: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడని దుమ్మెత్తిపోశాడు. పవన్ ఫ్యాన్స్ ఓ ముఖం లేని గుంపు వంటి వారని.. వారు తనతో పాటు

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (13:24 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడని దుమ్మెత్తిపోశాడు. పవన్ ఫ్యాన్స్ ఓ ముఖం లేని గుంపు వంటి వారని.. వారు తనతో పాటు.. ఆయన భార్య రేణూ దేశాయ్ పైనా సామాజిక దాడికి దిగారని ఆరోపించాడు. రేణూ దేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని కత్తి మహేష్ గుర్తు చేశారు. రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని కత్తి గుర్తు చేశారు. 
 
ఆ వ్యాఖ్యలను పవన్ ఏమాత్రం ఖండించలేదని.. అలాంటి వ్యక్తి ప్రజల కోసం ఏం చేస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్, తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నాడు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించాడు. తన ప్రాణాలకు ముప్పు వుందని.. ఆ భయంతోనే పవన్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. చర్చకు పిలిచానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments