Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో వివాదాస్పదమైనాయి. ఇంకా సునీత వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (10:58 IST)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో వివాదాస్పదమైనాయి. ఇంకా సునీత వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సునీత, ఆమెను రెచ్చగొట్టిన కొణిదల ప్రొడక్షన్స్‌‌పై కేసు పెట్టనున్నానని.. రూ.50లక్షలకు పరువునష్టం దావా వేస్తున్నట్లు కత్తి మహేష్ వెల్లడించాడు.
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన కత్తి మహేష్.. తనపై ఆరోపణలే నిజమైతే సునీత పోలీస్ కేసు పెట్టాలని.. అప్పుడే నిజానిజాలేంటో తెలుస్తాయన్నాడు. కాగా..  ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సునీత, తాను ఓ అవకాశం కోసం కత్తి మహేష్ వద్దకు వెళ్లగా, ఆయన అత్యాచారయత్నం చేశాడని ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇంకా కత్తి మహేష్‌ అనుసరించిన దానిపై తన వద్ద ఆధారాలున్నాయని.. వేరే వ్యక్తులపై తాను ఆరోపణలు చేయట్లేదని సునీత చెప్పుకొచ్చింది. ఆధారాలు లేకుంటే ఆరోపణలు చేయలేదని... సినీ ఇండ్రస్టీలో మహిళలకు ఇబ్బందులున్నాయని సునీత వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments