Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

ఐవీఆర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (13:27 IST)
పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పలు వ్యాఖ్యలు చేసాడు. ''పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ల ప్రజలనే సరిగ్గా చూసుకోలేకపోతోంది. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు. అసలు చాలామంది జీవితం దుర్భరంగా వుంది. వాళ్లంతా పాకిస్తాన్ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు తీర్చకుండా ఏవేవో మాటలు చెబుతున్నారు.
 
పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లపాటు వారిని అలానే వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు. కాశ్మీర్ యావత్తూ భారతదేశానిదే, కాశ్మీరీలు భారతీయులు, నేను ఖుషీ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాను. అక్కడి స్థానికులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కనుక మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే చాలు. ఉగ్రవాదులు తోకముడుస్తారు. పహెల్గాం దాడిలో మరణించినవారికి నా నివాళులు'' అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments