Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

ఐవీఆర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (13:27 IST)
పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పలు వ్యాఖ్యలు చేసాడు. ''పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ల ప్రజలనే సరిగ్గా చూసుకోలేకపోతోంది. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు. అసలు చాలామంది జీవితం దుర్భరంగా వుంది. వాళ్లంతా పాకిస్తాన్ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు తీర్చకుండా ఏవేవో మాటలు చెబుతున్నారు.
 
పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లపాటు వారిని అలానే వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు. కాశ్మీర్ యావత్తూ భారతదేశానిదే, కాశ్మీరీలు భారతీయులు, నేను ఖుషీ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాను. అక్కడి స్థానికులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కనుక మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే చాలు. ఉగ్రవాదులు తోకముడుస్తారు. పహెల్గాం దాడిలో మరణించినవారికి నా నివాళులు'' అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments