రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

సెల్వి
సోమవారం, 25 నవంబరు 2024 (12:28 IST)
కన్నడ స్టార్ దర్శకుడు రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 
తాజాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కొల్లూరు సమీపంలో జడ్కల్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ముగించుకొని 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వస్తోన్న మినీ బస్సు బోల్తా పడింది. 
 
ముదూరులో షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఇందులో దాదాపు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్పల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments