సుశాంత్ మరణంపై కంగనా.. నిరూపించుకోలేకపోతే.. పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తా!

Webdunia
శనివారం, 18 జులై 2020 (11:59 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు, ఎవరినైనా బోల్డ్‌గా ఎదుర్కొనే సత్తా వున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తాజాగా దేశ అత్యున్నత పద్మ శ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటోంది. అలాగే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధుప్రీతి కారణంగా మృతి చెందినట్లు ఇప్పటికే బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. 
 
ఇలాగే కంగనా కూడా సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని చెప్పింది. కానీ తాను చేసిన విమర్శలని నిరూపించలేని పక్షంలో పద్మశ్రీ అవార్డుని తిరిగి వెనక్కి ఇచ్చేస్తానని కంగనా చెప్పుకొచ్చింది. 
 
తన ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు కంగనా కొద్ది రోజుల క్రితం మనాలీ వెళ్లిన సంగతి తెలిసిందే. పిక్నిక్ ఫోటోలని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అయితే సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు కంగనాకి ఫోన్ చేశారని, తన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకోవడానికి ఎవరినైన పంపించమని చెప్పిన పంపలేదని కంగనా చెప్పుకొచ్చింది. 
 
తాను పారిపోయే వ్యక్తిని కాదని చెప్పింది. ఏదైనా డైరెక్ట్‌గా మాట్లాడుతాను. తాను చేసిన విమర్శలని నిరూపించుకోలేని పక్షంలో పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానంటూ ఓ ఛానల్‌తో చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments