Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇందిరా గాంధీ' గా కంగనా రనౌత్!

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:56 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో బయోపిక్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో ఆమె నటించారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తరెకెక్కిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్.. జయలలితగా నటించారు. ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. అయితే, ఆ చిత్రం ఇందిరా గాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగనా వెల్లడించారు. 
 
ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తారు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కంగనా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments