Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇందిరా గాంధీ' గా కంగనా రనౌత్!

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:56 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో బయోపిక్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో ఆమె నటించారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తరెకెక్కిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్.. జయలలితగా నటించారు. ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. అయితే, ఆ చిత్రం ఇందిరా గాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగనా వెల్లడించారు. 
 
ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తారు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కంగనా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments