Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ: హనుమాన్ గర్హిలో శుభ్రత పనుల్లో కంగనా రనౌత్

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (17:37 IST)
Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జనవరి 20న అయోధ్యలో రామమందిరపు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు వచ్చారు. పవిత్రోత్సవానికి ముందు, నటి హనుమాన్ గర్హి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్‌లో కంగనా పాల్గొన్నారు. కంగనా గుడి లోపల నేలను శుభ్రం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
కంగనా చీరకట్టు, సన్ గ్లాసెస్‌లో నేలను చీపురుతో చిమ్మడం కనిపించింది. ఆదివారం బంగారు రంగు చీర, అద్దాలతో కంగనా కనిపించింది. నలుపు సన్ గ్లాసెస్‌తో ఆమె చీర లుక్‌తో ఆలయాన్ని శుభ్రం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను కూడా పంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments