Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ: హనుమాన్ గర్హిలో శుభ్రత పనుల్లో కంగనా రనౌత్

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (17:37 IST)
Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జనవరి 20న అయోధ్యలో రామమందిరపు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు వచ్చారు. పవిత్రోత్సవానికి ముందు, నటి హనుమాన్ గర్హి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్‌లో కంగనా పాల్గొన్నారు. కంగనా గుడి లోపల నేలను శుభ్రం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
కంగనా చీరకట్టు, సన్ గ్లాసెస్‌లో నేలను చీపురుతో చిమ్మడం కనిపించింది. ఆదివారం బంగారు రంగు చీర, అద్దాలతో కంగనా కనిపించింది. నలుపు సన్ గ్లాసెస్‌తో ఆమె చీర లుక్‌తో ఆలయాన్ని శుభ్రం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను కూడా పంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments