Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు కూడా తక్కువేం తినలేదు.. దాని ఫలితమే డిప్రెషన్ (video)

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:25 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇపుడు మరో నటి దీపికా పదుకొనెను టార్గెట్ చేసింది. బాలీవుడ్ డ్రగ్స్ దందాలో దీపికాతో పాటు కరిష్మా పేరు తెరపైకి వచ్చింది. దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. గతంలో దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేసింది. 
 
'డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడుతున్న కొందరు స్టార్ల పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు' అన కంగనా చురకలంటించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికా పదుకొణేను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది. 
 
బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో దీనిపై దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్‌ డీలర్లను అధికారులు విచారించగా బాలీవుడ్‌లో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments