Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తలైవి''గా అప్పుడే వస్తా.. అవన్నీ నమ్మకండి.. కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:50 IST)
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో తలైవిని దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా ఈ విషయంపై స్పందించింది కంగనా. 'ఇప్పటి వరకు తలైవి చిత్ర విడుదల తేదీ ఖరారు కాలేదు. అవాస్తవాల్ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపింది. ఈ సినిమాలో అరవింద స్వామి, ప్రకాష్‌రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments