Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరింపులకు పాల్పడితే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తా : కంగనా హెచ్చరిక

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (17:14 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హెచ్చరించారు. తనకు బెదిరించాలని ప్రయత్నిస్తే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తానని ఆమె హెచ్చరించారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "మణికర్ణిక". ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. 
 
అయితే, ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయిని తప్పుగా చూపించారంటూ హిందూ కర్ణిసేన ఆరోపిస్తోంది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీభాయ్‌ని అగౌరపరిచేలా ఏ ఒక్క సన్నివేశం ఉన్నాకూడా కంగనా రనౌత్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కర్ణిసేన హెచ్చరించింది. 
 
దీనిపై కంగనా స్పందించింది. 'నేను రాజ్‌పుత్‌నే. ఎవ‌రికి భ‌య‌ప‌డేది లేదు. బెదిరింపుల‌కి పాల్ప‌డితే క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌ల‌ని నాశనం చేస్తాను' అని హెచ్చరించింది. సినిమాలో ల‌క్ష్మీభాయ్ గురించి త‌ప్పుగా చూపించ‌లేదు. ఆమె నా బంధువు కాదు. భార‌త‌దేశ ముద్దుబిడ్డ‌. అలాంట‌ప్పుడు ఆమె గురించి త‌ప్పుగా ఎలా చూపిస్తామ‌ని కంగనా అంటుంది. మ‌రోవైపు క‌ర్ణిసేన బెదిరింపుల‌తో కంగ‌నా ఇంటి ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments