Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు రైతులు కాదు.. టెర్రరిస్టులు.. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:54 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రైతుల ఆందోళనపై అమెరికా సింగ‌ర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ.. మ‌నం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు అని రిహానా ట్వీట్ చేసింది. 
 
దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్ర‌వాదులు. వాళ్లు ఇండియాను విభ‌జించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 
అలాంటి ముక్క‌లైన దేశాన్ని చైనా ఆక్ర‌మించి అమెరికాలాగా ఇక్క‌డ కూడా చైనీస్ కాల‌నీ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. మేము మీలాగా దేశాన్ని అమ్ముకోవ‌డం లేదు అంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు.. బాలిక శీలానికి రూ.5 లక్షలు వెలకట్టిన పెద్దలు!

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : అంతుచిక్కని కేజ్రీవాల్ వ్యూహాలు... ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments