Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలో చిత్రపరిశ్రమను తలైవి గట్టెక్కిస్తుంది : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:24 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది కాలంగా కష్టాల్లో కూరుకునిపోయిన చిత్రపరిశ్రమను గట్టెక్కించేందుకు వస్తున్న చిత్రమే తలైవి అని ఆ చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాకఅయానించారు.
 
ఈ చిత్రం ట్రైలర్ గత నెలలో రిలీజ్ కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. దివంగ‌త తమిళ‌నాడు మాజీ సీఎం, న‌టి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి. 
 
వీటిపై కంగనా రనౌత్ స్పందించారు. క‌రోనా సంక్షోభంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ను తాను చేస్తున్న త‌లైవి చిత్రం గ‌ట్టెక్కిస్తుంద‌ని ధీమాగా చెప్తోంది. క‌రోనా లాక్డౌన్ త‌ర్వాత ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక బాలీవుడ్‌లో ఇప్ప‌టివర‌కు స‌రైన హిట్ సినిమా ప‌డ‌లేదు. 
 
త‌లైవితో బాలీవుడ్ బాక్సాపీస్‌కు ఎన‌ర్జీ వస్తుందన్నారు. త‌లైవి విడుద‌ల తేదీలో ఎలాంటి మార్పు లేదని ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ విజయ్ తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments