#KRKRTrailer2 : జగన్మోహన్ రెడ్డినీ వదిలిపెట్టని రాంగోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:30 IST)
తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు". ఈ  చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుండగా, సిద్ధార్థ తాతోలు - రాంగోపాల్ వర్మలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కి సంబంధించిన అన్ని అంశాల‌ని ఆస‌క్తిగా చూపించారు. గత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌పై క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 
 
ముఖ్యంగా, ఈ ట్రైలర్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు.. వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. వారి పాత్రల్లో ఒదిగిపోయేలా నటులను ఎంపిక చేశారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments