Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడు పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (10:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని 'మక్కల్ నీది మయ్యం' పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలా వెల్లడించారు. 
 
కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మ‌ల్ హాస‌న్ గ‌త యేడాది మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ త‌ర‌పున క‌మ‌ల్ పోటీ చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఈసీ క‌మ‌ల్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్ గుర్తుని కేటాయించింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఈసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ పార్టీకి అనువైన గుర్తునే ఈసీ కేటాయించిందంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?

మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

మగ సుఖం లేకుండా ఎలా ఉంటున్నావ్... ఆ బిజినెస్ చెయ్.. నేను సపోర్టు చేస్తా.. ఓ సీఐ కామెంట్స్

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments