Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడు పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (10:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని 'మక్కల్ నీది మయ్యం' పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలా వెల్లడించారు. 
 
కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మ‌ల్ హాస‌న్ గ‌త యేడాది మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ త‌ర‌పున క‌మ‌ల్ పోటీ చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఈసీ క‌మ‌ల్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్ గుర్తుని కేటాయించింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఈసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ పార్టీకి అనువైన గుర్తునే ఈసీ కేటాయించిందంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments