Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడు పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (10:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని 'మక్కల్ నీది మయ్యం' పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలా వెల్లడించారు. 
 
కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మ‌ల్ హాస‌న్ గ‌త యేడాది మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ త‌ర‌పున క‌మ‌ల్ పోటీ చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఈసీ క‌మ‌ల్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్ గుర్తుని కేటాయించింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఈసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ పార్టీకి అనువైన గుర్తునే ఈసీ కేటాయించిందంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments