Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 ఏళ్ల తర్వాత వెండితెరపై మెరవనున్న ఆ జంట?

21 ఏళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఆ జంట సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లదే. అవును.. నిజమే. దర్శకుడు అభిషేక్ వర్మన్ భారీ మల్టీస్టారర్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, స్టార్

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:27 IST)
21 ఏళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఆ జంట సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లదే. అవును.. నిజమే. దర్శకుడు అభిషేక్ వర్మన్ భారీ మల్టీస్టారర్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌లు కలిసి నటించనున్నారు. దర్శకుడు అభిషేక్ వర్మన్ ప్రస్తుతం ''కళంక్'' అనే మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్‌లతో పాటు అజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లు కలిసి నటించనున్నారు. ఇద్దరూ ప్రస్తుతం షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారని బిటౌన్ వర్గాల్లో టాక్. 
 
ఇప్పటికే తానీధర్, ఖల్నాయక్, సాజన్ వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట మళ్లీ వెండితెరపై మెరవనుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీ వరకు సంజయ్, మాధురీ దీక్షిత్‌ల మధ్య షూటింగ్ వుంటుందని.. ఓ పాట కూడా మాధురీపై షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

వదినతో టెక్కీ అక్రమ సంబంధం... ఆ మెసేజ్ చూడగానే మరిదికి కోపం కట్టలు తెంచుకుంది.. అంతే...

దువ్వాడకు మాధురి ముద్దులు: ఈమెను పరిచయం చేసింది నా భార్యే అంటున్న శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments