Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య సెట్లో కొత్త దంపతులు కాజల్-గౌతమ్, మెగాస్టార్ చిరు ఆశీస్సులు

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:41 IST)
డ్రీమ్ గర్ల్ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ నేపధ్యంలో కాజల్ షూటింగులో పాల్గొనేందుకు వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గౌతమ్ కూడా వచ్చారు.
కొత్త జంటను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించారు. వారితో షూటింగ్ స్పాట్లో కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఆచార్య చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్ సారథ్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments