Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ : ఫోన్ చేసి ఆరా తీసిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (13:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కైకాల కుటుంబ సభ్యులతో పాటు.. ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. 
 
ఇదిలావుంటే, కైకాల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments