Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ : ఫోన్ చేసి ఆరా తీసిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (13:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కైకాల కుటుంబ సభ్యులతో పాటు.. ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. 
 
ఇదిలావుంటే, కైకాల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూత

COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్

అశ్లీల వీడియోలు చూపించి హోంగార్డు వేధిస్తున్నాడు...

Poonam Kaur: మూడేళ్ల బాలికపై అత్యాచారం-పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. పవన్ స్పందించరా?

Bengaluru: బెంగళూరు ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

తర్వాతి కథనం
Show comments