ఇద్దరు కుమారుల ఫోటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. లవకుశలని కామెంట్స్

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (13:01 IST)
జక్కన్న రాజమౌళి తాజా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. సమయం దొరికినప్పుడల్లా.. ఇంట్లో భార్య పిల్లలతో గడుపుతున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి రెండో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిన్నకుమారుడు భార్గవ రామ్‌కి ఏడాది నిండింది. శుక్రవారం తొలి పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్, తన ఇద్దరు కొడుకుల ఫోటోలు ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అభయ్ రామ్,భార్గవ్ రామ్‌ల ఫోటోని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లవకుశులు వలే ఉన్నారని తెగమురిసిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన

కాంగ్రెస్ నేతతో టీవీకే విజయ్ సమావేశం.. తమిళనాట ఏం జరుగుతోంది?

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments